ఢిల్లీ అల్లర్లు: ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ మృతి
న్యూఢిల్లీ:  పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ ) అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని భగ్గుమంటోంది. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో సోమవారం మొదలైన ఘర్షణలు.. నేటికీ తగ్గుముఖం పట్టలేదు. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఢిల్లీలో పర్యటిస్తుండగానే మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, కరవల్‌నగర్, గోకుల్‌పురి, భజన్‌పురా, జ…
సూపర్ నైట్ క్వాడ్‌ కెమెరాతో వివో వీ17
సాక్షి, ముంబై:    చైనా మొబైల్‌ తయారీ సంస్థ వీవో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తన వి సీరిస్‌లో భాగంగా  వివో వి 17 స్మార్ట్‌ఫోన్‌ను  వివో సోమవారం భారత్‌లో విడుదల చేసింది, క్వాడ్  రియర్ కెమెరా, సూపర్ అమోలెడ్ స్క్రీన్‌  "ఐవ్యూ" డిస్‌ప్లేతో వస్తున్న ఈ  స్మార్ట్‌ఫోన్‌ రేటును  రూ .22,9…
శుభ కలశం కూల్చవద్దు అంటూ హైకోర్టు స్టే ఇచ్చింది
అమలాపురం..లో..బస్టాండ్.సమీపంలో.ఉన్న..శుభకలశం.. తొలగించి.. సుమారు.25 లక్షల. వ్యయంతో.. డాక్టర్. బి అర్. అంబెడ్కర్..విగ్రహం..గార్డెన్.. వేసేందుకు..రాష్ట్ర మంత్రి. పినిపే విశ్వరూప్.. మున్సిపల్. అధికారులు...సిద్ధం కాగా..టీడీపీ..జనసేన. నాయకులు..తొలగింపు.ను.అడ్డుకుని...అనుమతులు..చూపించమని.కోరారు...మున్సిప…
సీఎం జగన్ గారు యానిమేటర్ల జీవితాల్లో వెలుగులు నింపారు
సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన 30మంది సంఘ మిత్రలు.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని గుంటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. *"వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి చిరు ఉద్యోగికి మేలు జరిగేలా  కృషి చేస్తుంది. రూ.2 వేలు ఉన్న జీతాన్ని రూ.10 వేలకు పెంచి సీఎం జగన్ గారు యానిమేటర్…
విద్యారంగంలో సంస్కరణల కమిటీతో సీఎం సమీక్ష
*విద్యారంగంలో సంస్కరణల కమిటీతో సీఎం సమీక్ష* *తమ సిఫార్సులను ముఖ్యమంత్రికి వివరించిన కమిటీ* *సిఫార్సుల అమల్లోకూడా కమిటీ భాగస్వామ్యం కొనసాగాలన్న సీఎం* *రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రికి వెల్లడించిన డా. సుధానారాయణమూర్తి* అమరావతి: విద్యారంగంలో సంస్కరణలపై తమ సిఫార్…